పెనుగొండ: సైనికుడు మురళి నాయక్ కు ఎస్.వి.కే.పి వాకర్స్ క్లబ్ నివాళి

77చూసినవారు
పెనుగొండ: సైనికుడు మురళి నాయక్ కు ఎస్.వి.కే.పి వాకర్స్ క్లబ్ నివాళి
దేశం కోసం ప్రాణాలర్పించిన మురళి నాయక్ కు పెనుగొండ svkp వాకర్స్ క్లబ్ సభ్యులు నివాళులు అర్పించి, వందేమాతరం నినాదంతో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపారు. లెక్చలర్ శశికుమార్ మాట్లాడుతూ దేశంకోసం అమరుడైన మురళీ నాయక్ ప్రజాల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్ శశి కుమార్, సూపరిండెంట్ సూర్యనారాయణ, నూలి సుబ్బారావు, నూకలరాంబాబు, సుబ్రహ్మణ్యం, చంటి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్