ఏలూరు నగరంలో పోలీసులు తనిఖీలు

61చూసినవారు
ఏలూరు నగరంలో పోలీసులు తనిఖీలు
జిల్లాలో హై అలెర్ట్ ఏలూరు నగరంలోను, జాతీయ రహదారిలో వాహన తనిఖీలు పోలీసులు శుక్రవారం రాత్రి ముమ్మరం చేశారు. వాహన తనిఖీల్లో స్వయంగా పాల్గొన్న ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ జిల్లా ఎస్పీఎస్పి ప్రతాప్ శివ కిషోర్ డి. ఎస్. పి శ్రావణ్ కుమార్ లు అనుమానాస్పద వాహనాలను వెంటనే పోలీసు యంత్రాంగం సిజ్ చేశారు. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ లో తనిఖీలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్