ఏలూరు నగర ప్రజల సమస్యల పరిష్కారం

62చూసినవారు
ఏలూరు నగర ప్రజల సమస్యల పరిష్కారం
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని, ప్రజల కలలను నెరవేర్చేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. శనివారం ఏలూరు జ్యూట్‌మిల్‌ జంక్షన్‌ సమీపంలోని కృష్ణ - ఏలూరు కాల్వపై నిర్మిస్తోన్న బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇచ్చిన మాట ప్రకారం సమయానికే బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

సంబంధిత పోస్ట్