చంద్రబాబు పాలనపై యువతి పాట

55చూసినవారు
ఏలూరు నగరానికి చెందిన అనూష అనే యువతి బుధవారం నగరంలోని ప్రధాన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా నగరంలోని శనివారపుపేట కాజ్ వే, పవర్ పేట రైల్వే గేట్, లో బ్రిడ్జి సమస్యలు అధికంగా ఉన్నాయని అన్నారు. అనంతరం చంద్రబాబును ఉద్దేశిస్తూ తన పరిపాలన గురించి ఆమె పాట పాడారు.

సంబంధిత పోస్ట్