నరసాపురం పట్ట
ణంలోని 25వ వార్డు ఆదర్శనగర్ కాలనీలో మూడు రోజులుగా కుళాయిల ద్వారా వ
స్తున్న కలుషిత నీటిని అరికట్టి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కోరుత
ూ బుధవారం కాలనీవాసులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కవురు పెద్దిరాజు మాట్లాడుతూ కుళాయిల ద్వారా నీరు అధ్వానంగా వస్తుందన్నారు. నీళ్లు దుర్వా
సన వస్తున్నాయని వాపోయారు. ఈ నీరు తాగితే అతిసార ప్రబలే ప్రమాదముందని హెచ్చరించారు.