నరసాపురంమండలం సారవగ్రామంలో జడ్. పి. హెచ్. ఎస్ స్కూల్ నందు 1కోటి47లక్షలతో నిర్మించిన తరగతి గదులను నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేనపార్టీ రాష్ట్రకార్యదర్శి చాగంటి మురళీకృష్ణతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం సారవ-పెదలంక 4 కోట్ల 35 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కైలా లావణ్య జనసేన టిడిపి బిజెపి నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు