నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యునిగా బొమ్మిడి నాయకర్ విజయం సాధించాలని ఎల్. బి. చర్ల గ్రామంలో శ్రీగంగాలమ్మ తల్లి వారిని బర్రి రామ్ ప్రసాద్ (నాని) మొక్కుకున్నారు. ఆదివారం నర్సాపూరం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ సమక్షంలో ఆలయాల్లో 108 కొబ్బరికాయలు కొట్టి మోక్కుబడి ని చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.