నరసాపురం: పెట్టుబడి పేరుతో రూ.54 లక్షలు దోపిడి

68చూసినవారు
నరసాపురం: పెట్టుబడి పేరుతో రూ.54 లక్షలు దోపిడి
పెట్టుబడి పేరుతో మహిళ మాయమాటలు నమ్మి సహాయ ఆచార్యుడు రూ.54,41,440 నష్టపోయిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నరసాపురానికి చెందిన దేవరపు శ్రీనివాస్ విజయవాడలో ఏపీఎస్సీఈఆర్టీలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. తన ఫోన్ కి ఓ మహిళ ఫోన్ చేసి మ్యాట్రిమోని సైట్ లో తనను చూశానని క్లౌడెరా వెబ్ సైట్ పెట్టుబడి పెట్టాలని నమ్మించి. రూ.54లకు పైగానే కాజేసింది. అనంతరం అది ఫేక్ అని తెలుసుకున్న శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్