పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోనే మూడు మండలాలలో 372, 147 ఎకరాల్లో వరి ధాల్వా సాగు చేయడం జరిగిందని వ్యవసాయ అధికారిణి పార్వతి గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎకరానికి 50, 000 పైనే ఆదాయం వస్తుందని ఆమె అంచనా వేసారు. అలాగే ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట బాగా పండిందని ఆమె పేర్కొన్నారు.