హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాలువ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి నిమ్మల హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన మంత్రితోపాటు, నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.