టి. నర్సాపురం మండలం తెడ్లం గ్రామంలో ముంగమురిగి మణి (బొజ్జి )అనే మహిళ ఇటీవల గుండెపోటుతో మరణించారు. దింతో వారి కుటుంబసభ్యులకు కేతిరెడ్డి సీతారామిరెడ్డి చంద్రకాంతమ్మ చారిటి తరుపున వారి కుమారుడు కేతిరెడ్డి వీరారెడ్డి (చినబాబు) గురువారం ఆర్ధిక సహాయం అందించారు.