మోసపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం

64చూసినవారు
మోసపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం
దళారీల చేతిలో మోసపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఏలూరు జిల్లా వ్యవసాయాధికారి హబీబ్‌ బాషా అన్నారు. బుధవారం పోలవరం పోలీస్‌స్టేషన్‌లో గత రబీ సీజన్‌లో మొక్కజొన్న, ధాన్యం మధ్యవర్తి ద్వారా విక్రయించామని సొమ్ములు అందక మోసపోయామని రైతులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణకు వచ్చిన ఆయన ఎస్‌ఐ పవన్‌ కుమార్‌ని, మధ్యవర్తి పన్నూరి సూరిబాబుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్