పెంటపాడు లో డిమాండ్స్ డే

56చూసినవారు
పెంటపాడు లో డిమాండ్స్ డే
కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతకాయల బాబూరావు కోరారు. డిమాండ్స్ డే సందర్భంగా బుధవారం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం రూ. 26వేలు అమలుచేయాలని కోరుతూ
నిరసన కార్మికులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో రంగారావు, ప్రసాద్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్