తణుకులో కందుకూరి వీరేశలింగం 172వ జయంతి

70చూసినవారు
తణుకులో కందుకూరి వీరేశలింగం 172వ జయంతి
కందుకూరి వీరేశలింగం 172వ జయంతి సందర్భంగా తణుకు పట్టణంలో గురువారం రంగస్థలం ఉత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ కార్యక్రమంలో రంగస్థలం వృత్తి కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణకు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శాలువా కప్పి సత్కరించారు.

సంబంధిత పోస్ట్