మహిళపై దాడి.. నలుగురిపై కేసు నమోదు

85చూసినవారు
మహిళపై దాడి.. నలుగురిపై కేసు నమోదు
అత్తిలి మండలం ఈడూరు ఉప్పరగూడెంకు చెందిన నంద్యాల రామలక్ష్మి కుటుంబానికి, నంద్యాల రాముడు కుటుంబానికి ఇంటి సరిహద్దు విషయంలో తగాదాలున్నాయి. ఈ నెల 2న రామలక్ష్మిని నంద్యాల రాముడు, రమణ, నాగదుర్గ, వెంకన్నలు తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. గాయపడిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమరాజు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్