15న తణుకులో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం

60చూసినవారు
15న తణుకులో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌తో ఈనెల 15న తణుకులో అగ్రిగోల్డ్ బాధితుల జిల్లా సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు కోనాల భీమారావు కోరారు. శుక్రవారం తణుకులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకొని డిపాజిట్ దారులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్