తణుకు: మురళి నాయక్ సంతాపం తెలిపిన మాజీ మంత్రి కారుమూరి

76చూసినవారు
తణుకు: మురళి నాయక్ సంతాపం తెలిపిన మాజీ మంత్రి కారుమూరి
ఆపరేషన్ సింధూర్ నినాదంతో పాక్‌తో యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్‌కు తణుకులో కారుమూరి వెంకట నాగేశ్వరరావు నివాళులర్పించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కారుమూరి, మురళి నాయక్ మృతి భారతీయులను కలచివేసిందని, ఆయన కుటుంబానికి దేశం అండగా నిలబడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్