తణుకు: మురళి నాయక్ మృతికి సంతాపం తెలిపిన: ఎమ్మెల్యే

63చూసినవారు
ఆపరేషన్ సింధూరంలో వీరంగా మరణించిన తెలుగు జవాన్ మురళి నాయక్ వీరమరణం దురదృష్టకరమని తణుకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆయన చూపించిన ధైర్యం స్ఫూర్తిదాయకమని, రాబోయే తరాలకు ఆదర్శమని కొనియాడారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం చంద్రబాబు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్