తణుకు: ఏపీ ఆర్టీసీ కార్మికులకు పాత వైద్య విధానం అమలు చేయాలి

63చూసినవారు
తణుకు: ఏపీ ఆర్టీసీ కార్మికులకు పాత వైద్య విధానం అమలు చేయాలి
ఆర్టీసీ ఉద్యోగులకు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికులకు పాత వైద్య విధానం అమలు చేయాలని ఏపీ ఆర్టీసీ బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చిర్రా శ్యామ్సన్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ కార్మికులకు ప్రమాదం జరిగితే తక్షణ వైద్యం కొరకు తోటి కార్మికులు చందాలు వేసి వైద్యం చేయించుకునే పరిస్థితి నెలకొందని అన్నారు.

సంబంధిత పోస్ట్