భీమవరం: విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

73చూసినవారు
భీమవరం: విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఐఎన్ టిఎస్వో గ్రాండ్ ప్రైజ్ లో ప్రతిభ కనబరిచిన భీమవరం శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులకు ల్యాప్ టాప్, ట్యాబ్స్, గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూకల జయసాయి మణికంఠ, తస్మిమ్ కౌషర్, అడ్డాల సూర్య నందన్ ను గురువారం అభినందించారు.

సంబంధిత పోస్ట్