ఉండి నియోజకవర్గానికి చెందిన డ్వాక్రా మహిళలు మరియు ఆశా వర్కర్లు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి సమస్యలను ఎమ్మెల్యే కి తెలియజేసారు. ఈ సందర్భంగా వారి సమస్యలు అన్నీ విని, వీలైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు హమీ ఇచ్చారు.