గోస్తని నది గండిని పూడ్చేసిన అధికారులు

72చూసినవారు
గోస్తని నది గండిని పూడ్చేసిన అధికారులు
పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో గోస్తని నదికి ఆదివారం అర్ధరాత్రి పడిన గండిని అధికారులు సోమవారం సాయంత్రానికి పూడ్చి వేశారు. అర్ధరాత్రి నుంచి గండికి అడ్డుకట్టు వేయడానికి రైతులు, కూలీలు, అధికార యంత్రాంగం ఎంతో కష్టపడింది. గండి పడటంతో సుమారు 500 ఎకరాల పైచిలుకు పూర్తిగా జలమయమై చెరువులను తలపిస్తుంది. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అధికారులు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్