నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

65చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
యండగండి 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లైన్ల నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమం చేపట్టనున్నారు. దీంతో ఉండి మండలంలోని వెలివర్రు, చిలుకూరు, యండగండి, ఉణుదుర్రు గ్రామాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11 కేవీ విద్యుత్ ఫీడర్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, భీమవరం ఫీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్