ఆకివీడు: జమ్మూకాశ్మీర్ లో పాకిస్థాన్ తో యుద్ధం చేస్తున్న భారత త్రివిధ దళాల ఆర్మీకి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని, ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని ఆకివీడులోని శ్రీ వెంకటేశ్వర, శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శనివారం ఆకివీడు బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.