ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన టీడీపీ నేతలు

6296చూసినవారు
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన టీడీపీ నేతలు
ఉండి పట్టణంలో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి టికెట్ కొనసాగించాలని బుధవారం టీడీపీ నాయకులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎన్నో ఏళ్లుగా పార్టీకి నిర్విరామంగా కృషి చేసిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్టు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి హరినాయుడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్