భీమడోలు మండలంలో పాతూరులో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్

81చూసినవారు
భీమడోలు మండలంలో పాతూరులో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్
భీమడోలు మండలం పాతూరు గ్రామంలో గురువారం ఉదయం పెంచిన పెన్షన్ సొమ్మును లబ్ధిదారులు ఇంటికి వెళ్లి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్