సాదారణ జ్వరమును అశ్రద్ధ చేయవద్దు

56చూసినవారు
సాదారణ జ్వరమును అశ్రద్ధ చేయవద్దు
సాదారణ జ్వరం మని అశ్రద్ధ చేయవద్దు అని కాగుపాడు పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మానస అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం కాగుపాడు గ్రామంలో జరాలపై సర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మానస మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటించాలన్నారు. మలేరియా అధికారి వైవి లక్ష్మణరావు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బంది, ఆశా అంగనవాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్