ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ఈనెల 20న దేశవ్యాప్తంగా కార్మికులు సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మెకు మద్దతుగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉంగుటూరు లో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.