ఉంగుటూరులో ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు

80చూసినవారు
ఉంగుటూరులో ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు
ఉంగుటూరు గ్రామంలో ఇంకా రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. నారాయణపురం వెళ్లే పుంతరహదారిలో తేమ శాతాన్ని తగ్గించుకోవడం కోసం రైతులు ధాన్యాన్ని ఆరబెట్టారు. బస్తాలలో నింపిన ధాన్యం బస్తాలను రవాణా కోసం ఎదురుచూస్తున్నారు. రైతుల వద్ద నుండి వంద శాతం ధాన్యం కొనుగోలు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్ కొర్ని అప్పారావు శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్