మానవత సంఘం ఆవిర్భావ దినోత్సవం

71చూసినవారు
మానవత సంఘం ఆవిర్భావ దినోత్సవం
మానవత సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమాజంలో శాంతిని ఆకాంక్షిస్తూ శనివారం నారాయణపురంలో శాంతి ర్యాలీ
నిర్వహించారు. ఉషోదయ హైస్కూల్ నుండి ప్రారంభ మైన శాంతి ర్యాలీ నినాదాలు చేస్తున్న శాంతి ర్యాలీ కొనసాగింది. ప్రజలంతా శాంతిగా ఉండాలనిశాంతికి భంగం కలగకుండా ప్రవర్తించాలని నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. శాంతి ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్