నిడమర్రు: మన లక్ష్యం పార్టీ బలోపేతం

54చూసినవారు
నిడమర్రు: మన లక్ష్యం పార్టీ బలోపేతం
వైసీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామానికి చెందిన షకీల్ రెహ్మాన్ గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ అనుబంధ విభాగాల నియామకంలో భాగంగా అధినేత వైఎస్ జగన్ రెహ్మాన్‌‌ను నియమించారు. ఈ క్రమంలో పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబును ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వాసుబాబు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్