పైపులైను లీకేజీతో వంతెన గోతులు

74చూసినవారు
పైపులైను లీకేజీతో వంతెన గోతులు
ఉంగుటూరు మండలం రావులపర్రు మురుకు కోడు వంతెన బీటల వారి గోతులమయంగా మారింది. వంతెన పక్కన ఉన్న మంచినీటి ప్రాజెక్టుకు సంబంధించి పైపులైను లీకేజీ వలనే వంతెన పాడైపోతుంది. పైపులైను ఎన్నో సంవత్సరాల నుండి లీకేజీ అవుతున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించు కోలేదు. లీకేజీ అవుతున్న పైపులైను, దెబ్బతిన్న రోడ్డును మరమ్మతులు చేయాలని ప్రజలు బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్