ఉంగుటూరు: ముస్లిం ,క్రిస్టియన్ మైనార్టీలకు స్వయం ఉపాధికి దరఖాస్తులు

57చూసినవారు
ఉంగుటూరు: ముస్లిం ,క్రిస్టియన్ మైనార్టీలకు స్వయం ఉపాధికి దరఖాస్తులు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలంలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అర్హత కలిగిన ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని ఉంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి రాజ్ మనోజ్ గురువారం చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 25 తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. బ్యాంకు లోను రూ. 2. 75 లక్షలు కాగా సబ్సిడీ 50 శాతం. మండలానికి నాలుగు యూనిట్లు మంజూరు అయ్యాయి.

సంబంధిత పోస్ట్