ఉంగుటూరు: ఇద్దరికీ సర్వోదయ స్పూర్తి అవార్డులు

79చూసినవారు
ఉంగుటూరు: ఇద్దరికీ సర్వోదయ స్పూర్తి అవార్డులు
ఉంగుటూరు మండలం నాచుగుంట సర్వోదయ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇద్దరికీ సర్వోదయ స్ఫూర్తి అవార్డులు ప్రధాన చేయనున్నారు. ఈ మేరకు సర్వోదయం మండలి జిల్లా కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు బుధవారం వివరాలు తెలిపారు. చర్ల విధుల కుమారి, బోయపాటి రామలక్ష్మీలకు శుక్రవారం అవార్డులు అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్