ఉంగుటూరు: వాహనాల సోదాలు చేపట్టిన పోలీసు అధికారులు

79చూసినవారు
ఉంగుటూరు: వాహనాల సోదాలు చేపట్టిన పోలీసు అధికారులు
భారత్ - పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో చేబ్రోలు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారిలో వాహనాలను తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు, పేలుడు పదార్థాల రవాణా తదితర వాటిపై క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అను మానిత వస్తువులు, వ్యక్తుల కదలికలపై పౌరులు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిడమర్రు సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం. వి సుభాష్ కోరారు.

సంబంధిత పోస్ట్