ఉంగుటూరు: 'చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తోంది'

62చూసినవారు
ఉంగుటూరు: 'చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తోంది'
ఉంగుటూరులో శ్రీ వల్లభ మోడరన్ రైస్ మిల్ ను  కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గురువారం ప్రారంభించారు. చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న మిల్లు యజమానులను మంత్రి అభినందించారు. గ్రంధి సాయి బాబా వరప్రసాద్, పసుపులేటి వెంకటరామారావు, సరిశే సోమేశ్వరరావు, గ్రంది నాగ వెంకట మణికుమార్ వాటాదారులుగా ఈ రైస్ మిల్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్