ఉంగుటూరు: పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్‌గా వాసుబాబు

77చూసినవారు
ఉంగుటూరు: పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్‌గా వాసుబాబు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ అడ్వైజర్ కమిటీని నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబును పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్‌గా నియమిస్తూ. ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి వాసుబాబు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్