ఉంగుటూరు: నీటి తీరువా పన్నులు సత్వరమే వసూలు చేయాలి

66చూసినవారు
ఉంగుటూరు పంచాయతీలో నీటి తీరువ పన్నులు సత్వరమే వసూలు చేసేలా డిజిటల్ అసిస్టెంట్లు పనిచేయాలని ఉంగుటూరు గ్రేడ్ - 1 సెక్రటరీ బివి రవిచంద్ర కుమార్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయ ఉద్యోగులతో సమీక్షించారు. రేషన్ కార్డులో కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ , ఈకేవైసి చేసి ప్రజలకు సత్వర సేవలు అందించాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశిత పౌర సేవలకు అందుబాటులో ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్