వరదలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన YCP ఎమ్మెల్యే

50చూసినవారు
వరదలో చిక్కుకున్న ఓ యువకుడిని పాడేరు వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు కాపాడారు. పాడేరు మండలంలోని రాయిగుడ్డ వాగును ఎమ్మెల్యే విశ్వేశ్వర పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఓ యువకుడు బైక్‌పై వాగు దాటేందుకు ప్రయత్నించి వరదలో చిక్కుకున్నాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. నడుచుకుంటూ వెళ్లి అతడిని క్షేమంగా ఒడ్డకు చేర్చారు. యువకుడిని కాపాడిన ఎమ్మెల్యే విశ్వేశ్వరను పలువురు ప్రశంసిస్తున్నారు.

సంబంధిత పోస్ట్