YS జగన్‌కు హైకోర్టులో ఊరట

81చూసినవారు
YS జగన్‌కు హైకోర్టులో ఊరట
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పాస్‌పోర్టు రెన్యూవల్‌కు జగన్ వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పాస్‌పోర్టు విషయంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఏడాదికి పరిమితం చేసిన రెన్యూవల్‌ను ఐదేళ్ల పాటు పెంచుతూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్