పంటకాలవను ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలి: ఏవి. రమణ

82చూసినవారు
పంటకాలవను ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలి: ఏవి. రమణ
మైదుకూరు మండలం విశ్వనాధపురం వద్దనున్న తెలుగు గంగ పంట కాలువను శుక్రవారం రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఏవి. రమణ, రైతు నాయకులు రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బ్రహ్మ సాగర్ నుండి పంట పొలాలకు నీరు అందించే కాలువలను ఆక్రమించి పూడ్చి వేయడం వలన పంట సమయంలో నీరందక రైతుల ఇబ్బంది పడ్డారని, సంబంధిత అధికారులు క్షేత్ర పర్యటన చేసి సమస్యల పరిష్కరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్