చీటిపాయలో కబ్జాదారుల భూములను స్వాధీనం చేసుకోవాలి

76చూసినవారు
చీటిపాయలో కబ్జాదారుల భూములను స్వాధీనం చేసుకోవాలి
బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని సోమిరెడ్డి పల్లె రెవెన్యూ పొలం చీటీ పాయి లో పేదలు సాగులో ఉన్న ప్రభుత్వ భూములపై రాజకీయ నాయకుల దౌర్జన్యం మానుకోవాలని బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్థానిక పేదలు గత పది సంవత్సరాల నుంచి చీటీ పాయి లో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వకపోవడం వలన ఆ భూములను సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్