Oct 08, 2024, 01:10 ISTనేడు మైదుకూరు పురపాలక సమావేశంOct 08, 2024, 01:10 ISTమైదుకూరు పురపాలక సంఘం అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ పరమేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ సమావేశానికి రానున్నట్లు తెలిపారు. అధికారులు, సభ్యులు హాజరు కావాలని కోరారు.స్టోరీ మొత్తం చదవండి
వైఎస్ఆర్ కడప జిల్లామైదుకూరు: రైతులకు ఇచ్చిన రైతు భరోసా హమీని వెంటనే అమలు చేయాలి Oct 06, 2024, 10:10 IST
వైఎస్ఆర్ కడప జిల్లాచాపాడు: నిద్రిస్తున్న వ్యక్తిపై దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే మృతి Oct 06, 2024, 04:10 IST
వైఎస్ఆర్ కడప జిల్లామైదుకూరు: గ్రామ కమిటీల నిర్మాణం ఇన్ ఛార్జ్ లుగా జ్ఞానేశ్వర్, సుభాష్ Oct 06, 2024, 03:10 IST
వైఎస్ఆర్ కడప జిల్లాబ్రహ్మంగారిమఠం: భవాని దేవి అలంకరణలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి Oct 05, 2024, 13:10 IST
వైఎస్ఆర్ కడప జిల్లాబ్రహ్మంగారిమఠం: దసరా ఉత్సవాలలో పాల్గొన్న శ్రీనువాసులరెడ్డి Oct 05, 2024, 13:10 IST
తెలంగాణVIDEO: ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన.. 50 మంది సీనియర్ డాక్టర్లు రాజీనామా Oct 08, 2024, 09:10 IST
Oct 08, 2024, 10:10 IST/నర్సంపేటనర్సంపేటఅమ్మవారి ని దర్శించుకున్న ఏసిపిOct 08, 2024, 10:10 ISTవరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం వల్లభ్ నగర్ లోని దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ వేడుకలకు మంగళవారం నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ రమణ మూర్తి, ఎస్సైలు సందర్శించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. వారిని ఉత్సవ నిర్వాహకులు సన్మానించారు. నిమజ్జనం వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.