ప్రొద్దుటూరు మండలం, సోములవారి పంచాయతీ నందు 78 లక్షల వ్యయంతో బిటీ రోడ్డు పనులను శనివారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు తోట మహేశ్వర్ రెడ్డి, పల్లేటి ప్రభాకర్ రెడ్డి, డీలర్ జయరామి రెడ్డి, పల్లేటి చంద్రశేఖర్ రెడ్డి, పంచాయతీ రాజ్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.