ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడమే ధ్యేయం

84చూసినవారు
ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడమే ధ్యేయం
పులివెందుల డిఎస్పీగా బుక్కే మురళి నాయక్
శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూపులివెందుల ప్రాంత ప్రజలకు శాంతి భద్రతలను కల్పించడమే తమ ముఖ్యద్యేయమని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విగాతం కలిగించే ఎలాంటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను కూడా ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్