TG: అదానీ ఫౌండేషన్ నుండి రూ.100కోట్ల విరాళం

77చూసినవారు
తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని మర్యాదపూర్వకంగా కలిశారు. అదానీ ఫౌండేషన్ నుండి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100కోట్ల విరాళం చెక్కు రూపంలో ఇచ్చినట్లు సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్