11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

82చూసినవారు
11 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
TG: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఆరో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై 27 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. భూక్య హరి అనే యువకుడు కిరాణా షాపుకు వెళ్తున్న బాలికను వెంబడించి, బైకుపై బలవంతంగా ఎక్కించుకున్నాడు.  పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్