పులి దాడిలో 12 ఏళ్ల బాలుడి మృతి

70చూసినవారు
పులి దాడిలో 12 ఏళ్ల బాలుడి మృతి
మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలుడిని పులి చంపేసింది. ఇప్పపూలను సేకరించేందుకు విజయ్‌ కోల్‌ అనే బాలుడు తాతతో కలిసి అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో పులి బాలుడిపై ఒక్కసారిగా దాడి చేసి అతని చంపేసింది. గ్రామస్థులు కేకలు వేయడంతో బాలుడి మృతదేహాన్ని చెట్ల పొదల్లో వదిలి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్