వివిధ కారణాలు చెబుతూ.. ఏపీలో 2 లక్షల పెన్షన్లు తొలగించారన్న YCP ఆరోపణలకు.. కూటమి ప్రభుత్వం శాసనమండలి వేదికగా క్లారిటీ ఇచ్చింది. 2 లక్షల పెన్షన్లు తొలగించామనడం అవాస్తవమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చాక లక్షా 80 వేల మంది చనిపోయారని తెలిపారు. అనర్హులైన 14 వేల మందిని మాత్రమే తొలగించామని అన్నారు. హెల్త్ పెన్షన్కు అర్హులు ఎప్పుడైనా అర్జీ పెట్టుకోవచ్చని మంత్రి క్లారిటీ ఇచ్చారు.