పాకిస్థాన్పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తీవ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) లేజర్ రైఫిళ్లతో పాక్ ఆర్మీపై దాడి చేసింది. ఈ దాడిలో 20 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు. ఇప్పటికే బలూచిస్థాన్లో తిరుగుబాటుదారుల దాడులు, భారత్ నుంచి సరిహద్దు ఉద్రిక్తతలతో పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. అయితే టీటీపీకి అఫ్గానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండటంతో పాక్ సైనికుల్ని లేపేసింది.